ニュース

'హిట్‌3: ది థర్డ్‌ కేస్‌' వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కేవలం నాలుగురోజుల్లోనే ఈ రికార్డ్‌ను సాధించడంతో నాని ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్‌ రాబట్టిన ఈ మూవీ ఆ తర్వాతి ...
బళ్లారిటౌన్‌: మహర్షి భగీరథ దృఢ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా గ్యారంటీ పథకాల ప్రాధికార అధ్యక్షుడు కేఈ చిదానందప్ప పేర్కొన్నారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ కన్నడ సాంస్కృతి శాఖ, మహ ...
పోచంపల్లిలోనే ఎక్కువ షూటింగ్‌లు పోచంపల్లిలో ‘జైబోలో తెలంగాణ’ చిత్రం హీరో హీరోయిన్‌ల మధ్య పాటలను చిత్రీకరించారు. మహేశ్‌బాబు, ...
బనశంకరి: మంగళూరు నగరంలో హిందూ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య కేసు దర్యాప్తు ఎన్‌ఐఏ కి అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ ...
ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభిస్తే దేశీయంగా రెస్టారెంట్‌ రంగం 2028 నాటికి 1.5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలదని ...
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో భారీ వర్షాల కారణంగా విశాఖలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడిపోవడంతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు ...
మచిలీపట్నంఅర్బన్‌: ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) జిల్లాశాఖ దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం ఆ ...
సాక్షి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌: వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కేంద్రమంత్రి ...
దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి ...
2025 ప్రారంభం నుంచి అనేక వాహన తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి.
తేదీ 12 మార్చి 2021.. ప్రశాంతంగా ఉన్న పల్లెలో దారుణం చోటు చేసుకుంది. కేశం శ్రీకాంత్‌ (20) అనే యువకుడు మద్యానికి బానిసై కుటుంబ ...
వారణాసి: ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత బాబా శివానంద్‌ ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 128 ఏళ్లని శిష్యులు ...