Nuacht

ఒంటరి ప్రయాణం అద్భుతమైన అనుభూతులను పంచుతుంది. కానీ, మహిళలు సోలోగా ప్రయాణించాలంటే అందుకు తగ్గ పరిస్థితులు ఎక్కడున్నాయి? ఈ పది ...
రవాణాశాఖలో కిందిస్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారుల పక్షపాత ధోరణి కొనసాగుతున్నది. మూడేండ్లుగా మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు ...
తమకు న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు 32 రోజులుగా పోరాడుతున్నారు. అయినా, ప్రభుత్వం ఏమాత్రం కనికరించడం లేదు. తమ స్థలాలు తమకు ఇవ్వాలని గచ్చిబౌలిలోని భాగ్యనగర్‌ టీఎన్జీవోల కార్యాలయం వద్ద రోజుకో తీరు నిరసనతో ...
రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుండగా.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు ...
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు, ఫీజుల భారం మోపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కారు.. వాటి అమలుకు ఆపసో ...
గోపన్‌పల్లి భూదందా గుట్టు వీడకుండా అధికారులు అండగా నిలుస్తున్నారు. సమాచార హక్కుచట్టం దరఖాస్తులనూ బేఖాతరు చేస్తూ కాపలా ...
ప్రభుత్వ ఉద్యోగులు సమరానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించనున్నారు. సెప్టెంబర్‌ ఒకటి నుంచి సుమారు 45 ...
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును శనివారం ఆయన ...