Nuacht

పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో మంటలు ఎగసిపడుతున్నాయి. 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స ...
సోమశిల: నెల్లూరు జిల్లా సోమశిలలోని మల్లంకొండ అటవీ ప్రాంతంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారం క్రితం మనుబోలు మండలం నాయుడుపల్లికి ...
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో పేలుడు సంభవించింది. రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
Stock Market ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.18 ...
హైదరాబాద్‌: నగరంలోని శంషాబాద్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌ (ORR)పై రోడ్డు ప్రమాదం జరిగింది. 9 కార్లు వరుసగా ఒకదానినొకటి ఢీకొన్నాయి.
ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ...
దిల్లీ: బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాతో 2024 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు ఒత్తిడితో కాళ్లు చేతులు ఆడలేదని.. ఆ రోజు రాత్రి నిద్రపోలేదని అప్పటి జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ తెలిపాడు. భారత్‌ టీ20 ...
హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో సయ్యద్‌ షాహెద్‌ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. వివేకానంద నగర్‌లోని వడ్డెపల్లి ఎన్‌క్లేవ్‌ వెనక ఉన్న ...
హైదరాబాద్‌: నగర పరిధి మాదాపూర్‌లోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా ( Hydra) తొలగించింది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం ...
విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆదివారం లాబ్‌స్టర్లు పడ్డాయి. రొయ్యలా ఉన్న ఈ లాబ్‌స్టర్లు అరుదుగా ...
విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి, నటి నిత్యా మేనన్‌ జంటగా నటించిన చిత్రం ‘తలైవాన్‌ తలైవి’. పాండిరాజ్‌ దర్శకత్వం దర్శకత్వం ...
మనుషులతో థ్రిల్‌ని పంచే సినిమాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఒక రోబో కిల్లర్‌గా మారి థ్రిల్‌ని పంచుతూ ప్రేక్షకుడికి కొత్త ...