News

బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ‘రామాయణ’పై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ప్రశంసలు కురిపించారు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ...
జమ్మూకశ్మీర్‌లో మరో భారీ ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈసారి ముష్కరులు జైళ్లను లక్ష్యంగా ...
Stock Market Opening bell | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ...
నీట్‌ పరీక్షకు ఓ విద్యార్థినితో పాటు ఆమె తల్లి కూడా హాజరవ్వడం విశేషం. వీరిద్దరూ ఆదివారం వేర్వేరు జిల్లాల్లో పరీక్ష రాశారు.
అమరావతిలో 2018లో శాశ్వత సచివాలయం ఐకానిక్‌ టవర్లకు, హైకోర్టు నిర్మాణానికి వేసిన శిలాఫలకాలు దెబ్బతినడం కలకలం రేకెత్తిసోంది.
IPL 2025: ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో ప్లేఆఫ్స్ మజా మొదలైంది. ఇప్పటివరకు ఒక్క జట్టు కూడా అధికారికంగా అర్హత సాధించలేదు. కానీ, రెండు ...
శత్రువు బలంగా ఉన్నప్పుడు తప్పించుకోవాలి.. ఏమరుపాటుగా ఉన్నప్పుడు దాడి చేయాలనేది గెరిల్లా యుద్ధతంత్రం. ఇప్పుడు మిషన్‌ సంకల్ప్‌ ...
సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలుగు-ఆంగ్లం ఒక దాంట్లో, గణితం-ఈవీఎస్‌ మరో దాంట్లో ఉన్న 3, 4, 5వ తరగతుల సెమిస్టర్‌-1 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు ...
‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తిరుపతి నుంచి కాలినడకన తిరుమల వచ్చే సామాన్య భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్‌ బస్సులను తితిదే ఉచితంగా నడపనుంది.
ఖగోళ అద్భుతం వల్ల సోమవారం నుంచి ఈ నెల 14వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్‌ ...