News
ఇంటర్నెట్ డెస్క్: భారత్ నుంచి ఒమన్కు వెళ్తున్న ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈమేరకు సమాచారం అందుకున్న వెంటనే ...
ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి ఈడీ విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను బీసీసీఐ ...
మస్క్ అద్భుతమైన వ్యక్తి అని.. ఎల్లప్పుడూ బాగా పని చేస్తాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో ప్రపంచ కుబేరుడిపై ...
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కంటి శస్త్రచికిత్సలు చేయించేందుకుగాను 162 మందిని గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర్ ...
భువనేశ్వర్: సోమవారం ఉదయం కటక్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. పరాదీప్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ (ORR)పై రోడ్డు ప్రమాదం జరిగింది. 9 కార్లు వరుసగా ఒకదానినొకటి ఢీకొన్నాయి.
సోమశిల: నెల్లూరు జిల్లా సోమశిలలోని మల్లంకొండ అటవీ ప్రాంతంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారం క్రితం మనుబోలు మండలం నాయుడుపల్లికి ...
Stock Market ఇంటర్నెట్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఉదయం 9.18 ...
ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ...
ఒక బోయింగ్ 747 విమానం.. సెకనుకు 4 లీటర్ల ఇంధనాన్ని మండిస్తుంది. పది గంటల ప్రయాణానికి 1.5 లక్షల లీటర్లను వినియోగించుకుంటుంది.
రాష్ట్రంలో సాధారణ డిగ్రీలో చేరేందుకు సైతం కొందరు విద్యార్థులకు నాన్ లోకల్ సమస్య ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ...
వాయవ్య, మధ్య, ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results