News

హైదరాబాద్‌, మే 5 : మరో నెలన్నర రోజుల్లో మాన్‌సూన్‌ సీజన్‌ మొదలవనుంది. వాన పడితే నగరవాసులకు వరద ...
Hyderabad Woman: ఆ పని మనిషి మార్చి నుంచి ఏప్రిల్ వరకు పలు మార్లు మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది. పని మనిషి సదరు ...
ఆచార్య చాణక్యుడు తన విధానాలలో అదృష్టవంతుల గురించి ప్రస్తావించాడు. జీవితంలో కేవలం అదృష్టవంతులు మాత్రమే వీటిని పొందుతారని ...
ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలు తెలుగ ...
ఖేలో ఇండియా ప్రారంభోత్సవం సందర్భంగా వైభవ్ సూర్యవంశీని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కేవలం 14 ఏళ్లలోనే గుజరాత్ టైటాన్స్‌పై 35 ...
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నాలుగైదు పుదీనా ఆకులు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ భూములను ఎకరం రూ. 20 కోట్లకు విక్రయించడం ద్వారా రూ. 80 వేల కోట్లు ప్రభుత్వం సమీకరించనుంది. ఈ నిధులను రెండు సంస్థల నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి ఉపయోగించాలని భావిస్తోంది. అలాగే రాజధాన ...
CM Chandrababu Naidu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. పర్యాటక శాఖ ...
భూ భారతి చట్టం సోమవారం నుంచి ఈ నెల 20 వరకు జిల్లాలకొక మండలం చొప్పున మిగతా 28 మండలాల్లోనూ ఈ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజా కోణంలో తీసుకువచ్చిన ఈ భూ భారతి చ ...
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏజెంట్, నిర్వాహకుడు నాయక్‌లను అరెస్టు ...
మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల బామలు ఇప్పటికే ...