News

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అదే సమయంలో పాకిస్థాన్​లోని ఉగ్రవాద ...
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలని ఆశపడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలో క్రికెట్‌ అభిమానులందరికీ ఎంతో అభిమానం ఉన్న లీగ్ ఐపీఎల్. ఒక్క ఇండియాలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ అత్యంత ప్రజాదరణ ...
కార్బైడ్ మామిడికి, సహజంగా పండిన మామిడికి తేడా ఇదే కార్బైడ్ తో పండించిన మామిడిపండ్లు, పండు మొత్తం ఒకే రంగులో, అక్కడక్కడ ...
అయోధ్యలో శ్రీ రాంలల్లా సింహాసనం ప్రతిష్ఠ వేడుకలు కొత్తగా నిర్మిత సింహాసనం శీఘ్రమే భక్తుల దర్శనానికి అందుబాటులోకి రానుంది. ఇది ...
దేశంలోని 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పిడుగులు, వడగళ్లు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీంతో పాటు మే 8 వరకు..
'భారతదేశం, పాకిస్తాన్‌లతో సంబంధాలను ఇరాన్ చాలా ముఖ్యమైనదిగా భావిస్తోంది' అని విదేశాంగ మంత్రి అరాఘ్చి అన్నారు. ఇరాన్ విదేశాంగ ...
భారత్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ రెండో క్షిపణి పరీక్షించింది. 120 కిలోమీటర్ల రేంజ్ మిస్సైల్ ను ...
నేచుర‌ల్ స్టార్ నాని నటించిన తాజా థ్రిల్లర్ చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ మే 1న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. శైలేశ్ కొలను ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం వంటి జిల్లాల్లో వర్షాలు అత్యధికంగా ...
ఈ ఒప్పందం కారణంగా సుదీర్ఘ కాలంగా కశ్మీర్లో పెండింగ్ లో ఉన్న రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల్ని తిరిగి ప్రారంభిస్తోంది. అదే ...
ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు మరింత అట్టహాసంగా, ఆకట్టుకునే రీతిలో జరగబోతున్నాయి. ప్రపంచ దేశాల నుండి వచ్చిన అందగత్తెలు, ...