దేశవ్యాప్తంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కొండలా పేరుకుపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి వాహనదారులు కట్టని ట్రాఫిక్ జరిమానాల ...
అండర్ 19 ఆసియాకప్ 2025లో యువ భారత జట్టు.. దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ ముందు 241 పరుగుల లక్ష్యం ...
ధర్మశాల టీ 20లో భారత జట్టు గెలిచినా, సౌతాఫ్రికా కెప్టెన్ మర్కరమ్ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. జట్టు కష్టాల్లో ఉన్నా, ఒంటరి ...
కన్నడ నుంచి దక్షిణాది సినిమాల్లో వేగంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ ప్రస్తుతం కెరీర్ పీక్‌ దశలో ఉంది. ‘సప్త ...
Bondi Beach Shooting Father Son: సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం ఉగ్రవాదుల కాల్పులతో కలకలం రేగింది. యూదుల పండుగ రోజున జరిగిన ఈ దాడిలో 16 మంది మరణించారు. ముసుగులు ధరించిన ఇద్దరు తండ్రీకొడుకులు ఈ ఘాతుక ...
Ap Women Free Gas Connection Pmuy: పేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దారి ...
అమెరికాలో ఉద్యోగం లేదా విద్య కోసం దరఖాస్తు చేసుకునే అంతర్జాతీయ పౌరులకు యూఎస్ విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ...
'అఖండ 2' సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఇండస్ట్రీలో యూనిటీ లేదని, బయట వాళ్ళకి మన ...
మన దేశంలోనే అతి పొడవైన మెట్రో మార్గంగా ఢిల్లీ మెట్రోలోని పింక్ లైన్ నిలిచింది. ఇది మొత్తం 57.49 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ...
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో హోల్ సేల్ మార్కెట్లోనే కోడి గుడ్డు ధర ...
Reliance Consumer Products: దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ.. రిలయన్స్ ...
AP Farmers Rs 1 Lakh Loan: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. లక్ష ...