Nieuws
Panchangam Today: ఈ రోజు జూన్ 30తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
పాలు, పండ్లను కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే అపోహ చాలామందిలో ఉంది. అయితే, కొన్ని పండ్లను పాలతో కలిపి తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు తాత్కాలిక ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘనంగా ప్రారంభించారు. పసుపు రైతులకు గుడ్ న్యూస్ అందించిన అమిత్ షా… ఈ బోర్డు ద్వారా బ్రాండింగ్, మార్కెటింగ్, GI ...
పూరి జగన్నాథ్ రథ యాత్ర మూడవ రోజు చేరుకుంది.. మూడు రథాలు (జగన్నాథ్, బాలభద్ర, సుభద్రా) గురుంఢిచా దేవాలయం చేరడంతో నిత్యాన్య నైవేద్యాలతో భక్తులు భారీగా వచ్చారు.
కృష్ణా జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆమె స్పష్టం చేశారు. విభజన హామీలను ...
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో ఐస్కాన్ ఆధ్వర్యంలో 54వ వార్షిక రథయాత్ర ఘనంగా జరిగింది. 'Let Peace Prevail' అనే థీమ్తో మాశీ బాడీ నుంచి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ రథయా ...
తెలంగాణ ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న దివంగత సాయిచంద్ విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ ...
(రిబ్బన్ ట్రిక్) రిబ్బన్ని ఉంగరం కింద నుండి పాస్ చేసి, మరొక వైపు నుండి తీసిన తర్వాత రిబ్బన్ ఒక చివరను ఉంగరం దగ్గర చుట్టి, మరొక చివరను నెమ్మదిగా లాగితే రింగ్ ఈజీగా వస్తుంది ...
డిశాలోని పూరిలో జరిగిన జగన్నాథ రథయాత్రలో లక్షలాది భక్తులు శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల గొప్ప రథ ఊరేగింపులో పాల్గొన్నారు, ...
వరంగల్లోని హనుమకొండలో ఉన్న సుబేదార్ బంగ్లా, 1886లో నిజాం పాలనలో అధికారి జార్జి పామర్రు నేతృత్వంలో నిర్మించబడిన వారసత్వ ...
Indian Railways: ఇండియన్ రైల్వే బోర్డు రిజర్వేషన్ చార్టులను ట్రైన్ స్టార్ట్ అయ్యే 8 గంటల ముందే సిద్ధం చేయాలని ప్రతిపాదించింది ...
పలమనేరు పట్టణంలో జూలై 4న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 20 ప్రముఖ కంపెనీలు పాల్గొనబోతున్నాయి. 18-35 ఏళ్ల నిరుద్యోగ యువతకు ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven