News
శ్రీశైలం అడవిలో శిఖర ప్రాంతంలో ఉన్న పవిత్ర ఇష్టకామేశ్వరి ఆలయం భక్తుల నమ్మకాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయాన్ని దర్శించేందుకు ...
Indian Railways: ఇండియన్ రైల్వే బోర్డు రిజర్వేషన్ చార్టులను ట్రైన్ స్టార్ట్ అయ్యే 8 గంటల ముందే సిద్ధం చేయాలని ప్రతిపాదించింది ...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జూలై 1న ఎన్నికలు జరగాల్సి ఉండగా, జూన్ 30న పార్టీ అధిష్టానం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ నిర్ణయం పార్టీలో ఐక్యతను చాటడమే కాక ...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నావాడు, నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకే తీవ్ర నష్టం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధి ...
Panchangam Today: ఈ రోజు జూన్ 30తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
తెలంగాణ ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న దివంగత సాయిచంద్ విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ ...
డిశాలోని పూరిలో జరిగిన జగన్నాథ రథయాత్రలో లక్షలాది భక్తులు శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల గొప్ప రథ ఊరేగింపులో పాల్గొన్నారు, ...
వరంగల్లోని హనుమకొండలో ఉన్న సుబేదార్ బంగ్లా, 1886లో నిజాం పాలనలో అధికారి జార్జి పామర్రు నేతృత్వంలో నిర్మించబడిన వారసత్వ ...
యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, దర్శకుడు మహేష్ బాబు పి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ...
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై, యువ కథానాయకుడు నితిన్ ...
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ...
పలమనేరు పట్టణంలో జూలై 4న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 20 ప్రముఖ కంపెనీలు పాల్గొనబోతున్నాయి. 18-35 ఏళ్ల నిరుద్యోగ యువతకు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results