News

తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్‌, కన్నూర్‌, కాసరగోడ్‌ జిల్లాకు భారత వాతావరణ శాఖ శని ...
ప్రజాశక్తి-అనంతపురం : తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేసి, ఏడు పదుల వయసు పైబడిన ఒక ప్రముఖ సాహితీవేత్తకు ఇస్తున్న విమలాశాంతి సాహిత్య జీవిత సాఫల్య ...
వాషింగ్టన్‌ : సోమవారం (ఆగస్టు 18) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు, రష్యాతో జరుగుతున్న యుద్ధానికి ...
ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలంలో సుమారు 60 వేలమంది జనాభా కలిగి ఉన్న వారిలో 26 వేల మంది మహిళలు ఉన్నారు. విజయనగరం ...
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఘనంగా సర్దార్‌ జయంతోత్సవం ప్రజాశక్తి-కంటోన్మెంట్‌ (విజయనగరం) : స్వాతంత్య్ర సమరయోధులు ...
పులివెందుల్లో వైసిపికి డిపాజిట్‌ గల్లంతు కౌంటింగ్‌ను బారుకాట్‌ చేసిన వైసిపి ప్రజాశక్తి - కడప ప్రతినిధి : ఉమ్మడి వైఎస్‌ఆర్‌ ...
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ : జిల్లా స్థాయి స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త డా.సర్దార్‌ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ...
ప్రజాశక్తి-యల్లనూరు(అనంతపురం) : మండల కేంద్రంలోని ఏడిసిసి సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హిందూస్తాన్‌ పెట్రోల్‌ బంకులోని ...
ప్రొద్దుటూరు (కడప) : కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్‌ జైలు నుంచి రిమాండ్‌ ఖైదీ పరారయ్యాడు. శనివారం ఉదయం అంతర్రాష్ట్ర దొంగ ...
ప్రజాశక్తి-రాజమండ్రి : పోలవరం మునక ప్రాంతాల్లో పర్యటించేందుకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ ...
న్యూఢిల్లీ : నేడు భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి వర్థంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములు వాజ్‌పేయికి నివాళులర్పించారు. ఢిల్లీలోని వాజ్‌పేయి స్మారక చిహ్నం 'సదైవ ...
38 మంది మృతి, 125 మందికి పైగా గాయాలు జమ్మూ : జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో గురువారం కుంభవృష్టి కారణంగా 38 మంది మరణించారు.