News
కర్నూలు జిల్లాలో ఘోరం విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. బుధవారం ( ఆగస్టు 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు ...
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ను విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. బంధువుపై దాడి చేయించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. ఈ సంఘట ...
సాదా బైనామాలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.. సాదా బైనామాలపై గతంలో విధించిన స్టే ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. హైకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న తొమ్మిదిన్నర లక్షల దరఖ ...
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు ఇస్తుంటారు. నగదు, బంగారు, వెండి రూపంలో ఎవరి స్తోమతకు తగినట్లు విరాళాలు స్వామివారికి సమర్పిస్తుంటారు భక్తులు. అయితే.. ఓ ఎన్నారై భక్ ...
పాకిస్థాన్ మెన్స్ 2025-2026 సెంట్రల్ కాంట్రాక్టులను లిస్ట్ వచ్చేసింది. మంగళవారం (ఆగస్టు 19) 30 మంది సభ్యుల జాబితాతో కూడిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ పాకిస్థాన్ క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది.
ప్రముఖ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ ఇటీవల వరుసగా ఆల్ టైం గరిష్ఠ ధరలకు పెరుగుతున్న క్రమంలో చాలా మంది క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. అసలు క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టేందుకు ...
బుధవారం (ఆగస్టు20) లోక్ సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది ఎన్డీయే ప్రభుత్వం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా ఎన్నికైన ప్రతినిధులను నేరారోపణలకు సంబంధించి అరెస్టు చేసినా లేదా ...
ఇంటి నిర్మాణమే కాదు... ఇంటి ఎదురుగా ఏమేమి ఉండాలి.. ఏమేమి ఉండకూడదు .. పాత ఇల్లును తీసేసి కొత్త ఇంటిని కట్టుకుంటారు.. అలాంటి సయమంలో పాత ఇంటి సామాను ( తలుపులు.. కిటికీలు.. ఉపయోగపడతాయనుకునేవి) వాడవచ్చా..
గౌతమ బుద్దుడు.. మహోన్నత వ్యక్తి... ఆధ్మాత్మిక వేత్త.. సనాతన ధర్మాన్ని కాపాడిన వారిలో ఒకరు.. ఆయన జ్ఞానోదయం ఉన్న వారు ఏదైనా ...
బోన్ క్యాన్సర్..ప్రైమరీ బోన్ ట్యూమర్ అని కూడా పిలుస్తారు..ఇది ఎముకలోనే ఉద్భవించే అరుదైన క్యాన్సర్. దీని ప్రారంభ లక్షణాలను ...
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, ...
క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. క్యాన్సర్పై అవగాహన కోసం ప్రతి మెడికల్ కాలేజీలోనూ వర్క్ షా ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results