మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 15.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ...
భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మార్కరం 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
బీజేపీ పై కాంగ్రెష్ ఎంపీ ప్రియాంకగాంధీ తీవ్ర విమర్శలు చేశారు.ఓట్ చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ...
బాబా రాందేవ్ కు చెందిన పతంజలి ఫుడ్స్ యూనిట్ తయారు చేసిన ఎర్ర కారం పొడి అంత సురక్షితం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది ...
ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ ...
తుది జట్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తో పాటు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు స్థానం దక్కలేదు. అక్షర్ పటేల్ స్థానంలో ...
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ...
మనదేశంలో చలికాలం వస్తే కొంతమంది ఎంజాయ్ చేస్తారు. కానీ చలిదేశాల్లో ఉండేవాళ్లకే తెలుసు ఆ వాతావరణంలో బతకడం ఎంత కష్టమో! అలాగే ...
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ ను ఆటోతో డాష్ ఇచ్చి మరీ ...
ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ ...
కుమ్రంబీమ్ జిల్లాలో 84.56%పోలింగ్ శాతం నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డుస్థాయిలో పోలింగ్ శాతం 83.80శాతం నమోదయ్యింది.
దుబాయ్ వేదికగా ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు 46.1 ఓవర్లలోనే 240 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్ జార్జ్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results