News

బెంగళూరు సెంట్రల్ జైలుకు దర్శన్‌ను తరలించారు. జైలులో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన హాజరుకాలేదని సమాచారం. జైలులో ఆయన రాత్రంతా మేల్కొని ఉన్నారని తెలుస్తోంది. దర్శన్ బెయిల్‌తో పాటు, పవిత్ర ...
గోపాలపట్నం: చీటీల పేరుతో సుమారు 50 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన నలుగురిని గోపాలపట్నం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సీఐ ఎన్‌.వి.ప్రభాకర్‌ గురువారం వెల్లడ ...
వైఎస్సార్‌ సీపీ హయాంలో రూ.12.3 కోట్లతో పనులు ప్రారంభం 2024 నాటికే 85 శాతం పనుల పూర్తి కూటమి ప్రభుత్వంలో నత్తనడకన సాగిన పనులు స్టార్‌ హోటల్‌ సౌకర్యాలతో ఎట్టకేలకు అందుబాటులోకి.. ఏపీటీడీసీ సైట్‌లో మాత్రం ...
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైనా అబద్ధాలనే ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిల ...
సుదీర్ఘకాలం భారత క్రికెట్‌ను ఏలుతాడు తద్వారా తనపై విమర్శలు చేసిన వాళ్ల నోళ్లు మూతపడేలా చేశాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ.. ఇంగ్లండ్‌లో ఇలాంటి సిరీస్‌ ఆడిన తర్వాత.. అతడి స్థానం తప్పక ...