News

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదంలో కుట్ర ఏమైనా ఉన్నదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ తెలిపారు.
పెద్దలు కుదిర్చిన వివాహం కోసం అమెరికా వచ్చిన సిమ్రన్‌ అనే భారత యువతి న్యూజెర్సీలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. జూన్‌ 20న ...
ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుడించా గుడి వద్ద జరిగిన ...
జన గణన తొలి దశలో భాగంగా ఇండ్ల నమోదు 2026 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమవుతుందని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తెలిపారు.
విద్యార్థులపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతూ తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర సర్కారు యూటర్న్‌ తీసుకుంది. త్రిభాషా విధానంపై ...
ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ ఇటీవల తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కన్నడిగులు తమ నిరసనలను ...
బాల సాహిత్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలిస్తే కాలాన్ని ఇదమిత్థంగా లెక్కించడం కష్టమే. రామాయణ, మహాభారత కాలంలోనూ బాలసాహిత్య ...
దేశంలో కులగణన జరుగుతున్న సందర్భంలో శీలం భద్రయ్య వెలువరించిన ఈ ‘ముస్తాదు’ తెలుగు సాహిత్యంలో చిన్న కదలికను తెచ్చిందనే చెప్పాలి.
కుల వృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ...
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు, అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని సుగుణమ్మ ఆకాంక్షించారని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్ర ...
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక అంశం ైక్లెమాక్స్‌కు చేరింది. రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికకు బీజేపీ ...
బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావుకు మళ్లీ బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఇటీవలే ఆయనకు కొందరు ఆగంతకులు కాల్‌ చేసి చంపేస్తామని ...