News

భారత్‌ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ మహారాజ్‌ స్వామిజీకి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా కిడ్నీ దానం చేస్తానని అన్నారు.
భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఘర్షణకు సంబంధించి మరోసారి పాత పాట పాడిన ట్రంప్‌.. వాటి మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అన్నారు.
డ్యాషింగ్‌ ఓపెనర్‌గా టీమ్‌ఇండియాకు అదిరే ఆరంభాలను ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్‌ ఓ దశలో వన్డేల్లో ఆడటం అవసరమా?అని భావించాడట. అయితే ...
2014లో నవ్యాంధ్రప్రదేశ్‌కు మొదటి సీఎంగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని సీఎం చంద్రబాబు తెలిపారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్‌ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామన్నారు. విజయవాడలో ఆయన జాత ...
బాలీవుడ్‌ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమాల్లో ‘షోలే’ ఒకటి. అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీ విడుదలై ఆగస్టు 15 ...
రాళ్లు తేలిన దారిలో వెళ్తున్న వీరంతా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని తోణాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య ...
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీలోని పూలకుంటలో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన రక్త సంబంధీకులే జీవనం ...
భారత క్రికెట్‌ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు యువ క్రికెటర్లూ కష్టపడుతున్న తీరు అభినందనీయమని మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
దిల్లీ: భారత యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త  ప్రణాళిక తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనికి ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ యోజన అని పేరు పెట్టినట్లు చెప్పారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరి ...
నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతపులి దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గిరిజనగూడెంలో ...
ఇది 140 కోట్ల మంది సంకల్ప పండగ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఇది సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. కోట్ల మంది త్యాగాలతో మనకు ...