News
2014లో నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి సీఎంగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని సీఎం చంద్రబాబు తెలిపారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామన్నారు. విజయవాడలో ఆయన జాత ...
బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమాల్లో ‘షోలే’ ఒకటి. అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఈ మూవీ విడుదలై ఆగస్టు 15 ...
రాళ్లు తేలిన దారిలో వెళ్తున్న వీరంతా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని తోణాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య ...
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీలోని పూలకుంటలో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన రక్త సంబంధీకులే జీవనం ...
భారత క్రికెట్ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు యువ క్రికెటర్లూ కష్టపడుతున్న తీరు అభినందనీయమని మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతపులి దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గిరిజనగూడెంలో ...
ఇది 140 కోట్ల మంది సంకల్ప పండగ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఇది సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. కోట్ల మంది త్యాగాలతో మనకు ...
గ్యాంగ్టక్: వృద్ధ తల్లిదండ్రుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కుమారులు, కుమార్తెలను సిక్కిం ప్రభుత్వం సత్కరించనుంది.
మహిళను గుంజకు కట్టేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో చోటుచేసుకోగా.. బాధిత మహిళ గురువారం సీపీ ...
ఆటో బోల్తాపడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
దిల్లీ: దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్గాంధీ హాట్లైన్లో టచ్లో లేరని తాము హామీ ఇస్తున్నామని.. ప్రధాని మోదీతో తాను టచ్లో లేనని ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results