News
మహిళను గుంజకు కట్టేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో చోటుచేసుకోగా.. బాధిత మహిళ గురువారం సీపీ ...
ఆటో బోల్తాపడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
దిల్లీ: దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
టీవీలో చర్చలు నిర్వహించేటప్పుడు అందులో పాల్గొంటున్నవారు ఎవరైనా ఇతరులకు పరువునష్టం కల్గించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ...
ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్గాంధీ హాట్లైన్లో టచ్లో లేరని తాము హామీ ఇస్తున్నామని.. ప్రధాని మోదీతో తాను టచ్లో లేనని ...
రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య ...
గ్యాంగ్టక్: వృద్ధ తల్లిదండ్రుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కుమారులు, కుమార్తెలను సిక్కిం ప్రభుత్వం సత్కరించనుంది.
రాళ్లు తేలిన దారిలో వెళ్తున్న వీరంతా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని తోణాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య ...
ఆర్అండ్బీలోని రాష్ట్ర రహదారులను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టి, ...
ఈనాడు, అమరావతి: పీఎం సూర్యఘర్ పథకం కింద సీఎం సొంత జిల్లా నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు దక్కింది. పైలట్ ప్రాజెక్టుగా ...
దేశాన్ని తల్లిలా భావించి, పూజించే సంస్కృతి మనది. ఈ భావనే భారతమాతకు రూపునిచ్చింది. భరతమాతగా ఆరాధించేలా చేసింది. ప్రపంచంలో చాలా ...
ప్రతి ఇల్లూ సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగా మారాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. తన స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results