Nuacht
మహిళను గుంజకు కట్టేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో చోటుచేసుకోగా.. బాధిత మహిళ గురువారం సీపీ ...
దిల్లీ: దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఆటో బోల్తాపడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
టీవీలో చర్చలు నిర్వహించేటప్పుడు అందులో పాల్గొంటున్నవారు ఎవరైనా ఇతరులకు పరువునష్టం కల్గించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ...
ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్గాంధీ హాట్లైన్లో టచ్లో లేరని తాము హామీ ఇస్తున్నామని.. ప్రధాని మోదీతో తాను టచ్లో లేనని ...
రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య ...
గ్యాంగ్టక్: వృద్ధ తల్లిదండ్రుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కుమారులు, కుమార్తెలను సిక్కిం ప్రభుత్వం సత్కరించనుంది.
ఆర్అండ్బీలోని రాష్ట్ర రహదారులను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టి, ...
ఇది 140 కోట్ల మంది సంకల్ప పండగ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఇది సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. కోట్ల మంది త్యాగాలతో మనకు ...
Cuireadh roinnt torthaí i bhfolach toisc go bhféadfadh siad a bheith dorochtana duit
Taispeáin torthaí dorochtana