News

టార్గెట్‌ ముగిసిందంటూ ధాన్యం సేకరణ నిలిపివేత.. 1,700 ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలు ...
ఢిల్లీ, ముంబై నగరాల్లో అగ్నిమాపక శాఖ వద్ద 50 అంతస్తులకు సరిపడా ఫైర్‌ ఫైటింగ్‌ వ్యవస్థ ...
సాక్షి ఎడ్యుకేషన్‌: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ )– యూజీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) ప్రశా ...
మహిళలకు కుట్టు మెషిన్లు, పరికరాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపుతున్న వైనం ...
రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి మరో భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ ...
‘‘ఠండా మతలబ్‌ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్‌ ...
సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో గత ఏడాది రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రస్థానం ఆఖరి దశకు చేరింది. సీజన్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా... చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో జట్టు ...
నిన్న (మే 3) ఆర్సీబీ చేతిలో (బెంగళూరులో) ఎదురైన ఓటమికి సీఎస్‌కే స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని బాధ్యత తీసుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 214 పరుగుల ...
పత్రికలూ లేదా మేగజైన్లలోనూ ఆరోగ్య సమాచారాన్ని చదువుతూ ఆందోళన చెందడాన్ని ‘హైపోకాండ్రియా’గా చెబితే.. ఇప్పుడు ఇలా ఇంటర్‌నెట్‌లో ...
ఒకసారి ఛార్జ్‌ చేస్తే యాభై సంవత్సరాలు నిరాటంకంగా పని చేసేలా కాంపాక్ట్‌ న్యూక్లియర్‌ బ్యాటరీలను రూపొందిస్తున్నట్లు చైనీస్‌ బ్యాటరీ తయారుదారు బీటెవోల్ట్‌ ప్రకటించింది. ఇది కాంపాక్ట్ న్యూక్లియర్ ఎనర్జీలో ...
2025 ప్రారంభం నుంచి అనేక వాహన తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. కాగా ఈ ...
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. మే 30న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు వరకు సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా పాటతో ప్రమోషన్స్ తో మొదలుపెట్టడంతో పుకార్లకు చెక్ ...