Nuacht

IPL 2025: ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో ప్లేఆఫ్స్ మజా మొదలైంది. ఇప్పటివరకు ఒక్క జట్టు కూడా అధికారికంగా అర్హత సాధించలేదు. కానీ, రెండు ...
నీట్‌ పరీక్షకు ఓ విద్యార్థినితో పాటు ఆమె తల్లి కూడా హాజరవ్వడం విశేషం. వీరిద్దరూ ఆదివారం వేర్వేరు జిల్లాల్లో పరీక్ష రాశారు.
అమరావతిలో 2018లో శాశ్వత సచివాలయం ఐకానిక్‌ టవర్లకు, హైకోర్టు నిర్మాణానికి వేసిన శిలాఫలకాలు దెబ్బతినడం కలకలం రేకెత్తిసోంది.
తెలుగు-ఆంగ్లం ఒక దాంట్లో, గణితం-ఈవీఎస్‌ మరో దాంట్లో ఉన్న 3, 4, 5వ తరగతుల సెమిస్టర్‌-1 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు ...
శత్రువు బలంగా ఉన్నప్పుడు తప్పించుకోవాలి.. ఏమరుపాటుగా ఉన్నప్పుడు దాడి చేయాలనేది గెరిల్లా యుద్ధతంత్రం. ఇప్పుడు మిషన్‌ సంకల్ప్‌ ...
‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తిరుపతి నుంచి కాలినడకన తిరుమల వచ్చే సామాన్య భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్‌ బస్సులను తితిదే ఉచితంగా నడపనుంది.
సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఖగోళ అద్భుతం వల్ల సోమవారం నుంచి ఈ నెల 14వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్‌ ...
లోకం త్రిగుణాత్మకం. దైవీ గుణ లక్షణాలైన నిర్మలత్వం, భయరహిత జ్ఞానతత్వం, ఆనందదాయకాలతో అలరారే తత్వం సత్వగుణం. ‘నేనూ నాకూ’ అనే ...
డిస్కౌంట్ల పేరుతో ఊరించడం.. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వకపోవడం... ఏదో కొందామని వస్తే... అవసరం లేనివన్నీ కొనుక్కునేలా చేయడం...
పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా (ఏపీ) వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.