News

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో తెదేపా ప్రభుత్వం పనులు ...
తక్కువ ధరకు నాణ్యమైన పసిడి సొంతం చేసుకోమంటూ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు.  నగరంలో బంగారం ముసుగులో జరుగుతున్న మోసాల పట్ల ...
వేసవి వస్తే చాలు కైకలూరు నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి మొదలవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు శివారు కావడంతో ...
రాష్ట్రంలో యూజీ, పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల స్టైపెండ్‌ను ప్రభుత్వం 15 శాతం పెంచింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ...
విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్లానింగ్‌ విభాగం తీరుపై విమర్శలు వస్తున్నాయి. కొందరు అక్రమ వ్యవహారాలను పక్కా ...
రాజధాని పరిధిలో ప్రతి నెలా 25వేల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. సరైన సమయానికి గమ్యం చేర్చే ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ...
రాష్ట్రంలో కొత్తగా మరో 119 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ...
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు కొత్తరూపు తీసుకొచ్చి విద్యార్థులతో కళకళలాడేలా చేశారు ...
వైద్య విద్యను అభ్యసించి డాక్టర్‌ కావాలనే ఆశయంతో విదేశాల బాట పడుతున్న మన విద్యార్థులకు కోర్సు పూర్తి చేయడం సవాలుగా మారుతోంది.
భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి తుది రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ...
అలవాటు వ్యసనంగా మారకముందే ఆదిలోనే అదుపు చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
బుద్ధిమాంద్యం, మూగ, చెముడుతో పుట్టిన పిల్లలకు శిక్షణ ఇచ్చి సాధారణ జీవితం గడిపేలా కృషి చేస్తోంది పెదవాల్తేరులోని సన్‌ఫ్లవర్‌ ...