News

అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్‌ల మధ్య శుక్రవారం జరిగే చర్చలు విఫలమైతే భారత్‌పై అదనపు సుంకాల భారం మరింత పెరిగే ...
చైనా స్ఫూర్తితో పాకిస్థాన్‌ కూడా అత్యాధునిక సాంకేతికతతో ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ దళం నియంత్రణలో బాలిస్టిక్, ...
చాలామంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుండటానికి ప్రధాన కారణం ఎంటో తెలుసా..? శరీరంపై తగినంత సూర్యకాంతి పడకపోవడం. సూర్యకాంతి ...
ఘంటా చక్రపాణి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న డా.జితేందర్, ఎల్‌వీకే రెడ్డి. చిత్రంలో తఫ్సీర్‌ఇక్బాల్, మహేశ్‌భగవత్, వి ...
వరుసగా రెండు నెలలు తెలంగాణ ద్రవ్యోల్బణం మైనస్‌లోకి పోయిందని.. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనడానికి ఇది ...
బిహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌ ఉమెన్‌ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు (ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీకి) రూ.23.46 కోట్ల మేర నష్టం కలిగించడంతోపాటు ...
గ్యాంగ్‌టక్‌: వృద్ధ తల్లిదండ్రుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కుమారులు, కుమార్తెలను సిక్కిం ప్రభుత్వం సత్కరించనుంది.
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ అకాడమీలో ఈ నెల 20 నుంచి రాష్ట్రస్థాయి మహిళా పోలీసుల తొలి సదస్సు జరగనుంది. తెలంగాణ ...
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో యూరియా కొరతపై దర్యాప్తు చేయించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు.
ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం దేశంలోని ప్రతి పౌరుడి గుండెలో దేశభక్తిని ...
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సీనియర్‌ అధికారులను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం ...