Nuacht

తిరుమల జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద ఆదివారం ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా గుడిపల్లికి చెందిన ...
ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒకవైపు.. మిగతా పార్టీ ఎమ్మెల్యేలు మరోవైపు.
జింబాబ్వేతో తొలి టెస్ట్‌ రెండోరోజే దక్షిణాఫ్రికా పూర్తిగా పట్టు బిగించింది. ముల్డెర్‌ (4వికెట్లు), యూసుఫ్‌, కేశవ్‌ మహరాజ్‌ ...
ఏపీఈసెట్‌ కౌన్సెలింగ్‌ను జాప్యంచేస్తున్నారన్న మాజీ సీఎం జగన్‌కు విద్యామంత్రి లోకేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌ ఆదివారం ...
తెలంగాణను ఇన్నోవేషన్‌ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం హైటెక్స్‌లో తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ ఆప్‌ ...
తెలంగాణ ప్రభుత్వం గత వారమే కేంద్రానికి మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్‌ ఇచ్చిందని కేంద్ర మంత్రి ...
ఆడపిల్ల పుడితే పురిటిలోనే చంపుతున్న అమానవీయ ఘటనలు ఈనాటికీ వార్తల్లో చూస్తున్నాం. కొడుకు ట్రాన్స్‌ మహిళగా మారినందుకు ఇంటి ...
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలన పోయిందిగానీ.. అవినీతి మాత్రం పోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. తెలంగాణ ప్రజలు ...
నేడు ఎంతో మందిని వేధిస్తున్న సమస్య రక్తపోటు. ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడి వంటి అనేక కారణాలతో ఈ సమస్య ...
ప్రసిద్ద పర్యాటక ప్రాంతమైన తమ ఊర్లో ప్రతిచోటా పాశ్చాత్య ఆహారమే కనిపించడం 28 ఏళ్ళ మనీషా ఠాకూర్‌ను ఆలోచింపజేసింది. స్థానిక ...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు శ్రీభాగ్యనగర్‌ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ...
రాజధాని అమరావతిలోని పెదపరిమి చుట్టుపక్కల ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అంశం పరిశలనలో ఉన్నట్టు తెలుస్తోంది.