News

శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు ప్రదోషం వస్తుంది. ఈ రోజు అంటే బుధవారం ఆగస్టు 20, 2025 ప్రదోషం వచ్చింది.
భారతదేశంలో మధుమేహం తీవ్రత ఎక్కువగా వుంది. ఆధునిక పోకడలతో జీవనశైలిలో మార్పులు, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహ ...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే స్థిరంగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదని తెలుగుదేశం ఏపీ ...
రాజధాని అమరావతి వరదల్లో మునిగిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న "తప్పుడు సమాచార ప్రచారం"పై పట్టణాభివృద్ధి మంత్రి ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ సినిమా ...
మెగాస్టార్ చిరంజీవి నాలుగు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో దర్శకుడు వశిష్ట్ చేస్తున్న విశ్వంభర రిలీజ్ కావాల్సి ...
చెంబూర్- భక్తి పార్క్ మధ్య మైసూర్ కాలనీ సమీపంలో ముంబై మోనోరైలులో చిక్కుకున్న 582 మంది ప్రయాణికులను బృహన్ ముంబై మున్సిపల్ ...
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన ...
ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రాబోయే ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ రెండింటిలోనూ భారత మహిళల క్రికెట్ ...
ఏపీలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది.
అక్రమ సంబంధంతో పాటు ఇతరత్రా కారణాల చేత భర్తలను హత్య చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా తన భర్తను చంపేందుకు ఓ భార్య ...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికం, ...