News

Stock Market ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.18 ...
హైదరాబాద్‌: నగరంలోని శంషాబాద్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌ (ORR)పై రోడ్డు ప్రమాదం జరిగింది. 9 కార్లు వరుసగా ఒకదానినొకటి ఢీకొన్నాయి.
ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ...
విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆదివారం లాబ్‌స్టర్లు పడ్డాయి. రొయ్యలా ఉన్న ఈ లాబ్‌స్టర్లు అరుదుగా ...
హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో సయ్యద్‌ షాహెద్‌ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. వివేకానంద నగర్‌లోని వడ్డెపల్లి ఎన్‌క్లేవ్‌ వెనక ఉన్న ...
హైదరాబాద్‌: నగర పరిధి మాదాపూర్‌లోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా ( Hydra) తొలగించింది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం ...
రాష్ట్రంలో సాధారణ డిగ్రీలో చేరేందుకు సైతం కొందరు విద్యార్థులకు నాన్‌ లోకల్‌ సమస్య ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో చదువుకున్న ...
గతేడాది భీమునిపాదం వద్ద సందర్శకులువాజేడు మండలంలోని దుసపాటిలొద్ది, గుండం, మాసంలొద్ది జలపాతాల సందర్శనకు అటవీశాఖ అనుమతిలేదు.
విజయనగరం జిల్లా తెర్లాం మండలం పూనివలస పంచాయతీ జాడవారి కొత్తవలసకు చెందిన ఇంటర్‌ విద్యార్థి రాజాపు సిద్ధు సొంతంగా ‘ఈ-సైకిల్‌’ ...
వాయవ్య, మధ్య, ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా ...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం చుట్టూ ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో ...
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది రాష్ట్ర ఆక్వా రైతుల పరిస్థితి. ఉత్పత్తి, ఎగుమతుల్లో ఎంతో ప్రగతి సాధిస్తున్నా.. అవసరమైన వసతుల ...