News
బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమాల్లో ‘షోలే’ ఒకటి. అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఈ మూవీ విడుదలై ఆగస్టు 15 ...
రాళ్లు తేలిన దారిలో వెళ్తున్న వీరంతా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని తోణాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య ...
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీలోని పూలకుంటలో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన రక్త సంబంధీకులే జీవనం ...
నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతపులి దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గిరిజనగూడెంలో ...
గ్యాంగ్టక్: వృద్ధ తల్లిదండ్రుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కుమారులు, కుమార్తెలను సిక్కిం ప్రభుత్వం సత్కరించనుంది.
ప్రతి ఇల్లూ సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగా మారాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. తన స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి ...
ఆర్అండ్బీలోని రాష్ట్ర రహదారులను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టి, ...
స్వాతంత్ర్య ప్రసంగాల్లో.. మోదీ మరో రికార్డు నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ...
దిల్లీ: దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
దేశాన్ని తల్లిలా భావించి, పూజించే సంస్కృతి మనది. ఈ భావనే భారతమాతకు రూపునిచ్చింది. భరతమాతగా ఆరాధించేలా చేసింది. ప్రపంచంలో చాలా ...
మహిళను గుంజకు కట్టేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో చోటుచేసుకోగా.. బాధిత మహిళ గురువారం సీపీ ...
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రి జ్వరపీడితులతో కిటకిటలాడుతోంది. ఆసుపత్రిలో సరిపడ పడకలు లేక రోగులు ఇబ్బందులు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results